Home » Rs 20
అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీవో)ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదానీ ఎ�
ఒక్క చెర్రీ పండు రేటు రూ.20,000 అంటే నమ్మశక్యంగా ఉండదు.కానీ ఇది నిజమే. 15 చెర్రీ పళ్లు ఉన్న బాక్సు రూ.3లక్షలకు అమ్ముడైంది. అంటే ఒక్క చెర్రీ పండూ రూ.20వేలు ధర పలికింది.
కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తి పడ్డ ఓ యువతి అభం
ఓ యాడ్ ఇద్దరు సీనియర్ హీరోలైన గోవిందా, జాకీష్రాఫ్లకు చిక్కులు తెప్పించి పెట్టింది. వినియోగదారులు వేసిన పిటిషన్పై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హీరోలకు ఫైన్ వేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్లో చోటు చేసుకుంది. 2012లో జులైలో ఈ కేసు వేశారు. 2019
కారులో భారీ నగదు పట్టుబడినట్టు వార్త హల్ చల్ చేసింది. కారులో రూ.20వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.