Home » Rs.20 crore
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంట్లో ఆదాయపు పన్ను సర్వే ముగిసింది. ఆదాయపు పన్ను బృందం సోనూ సూద్ ఇంటి నుండి వరుసగా రెండు రోజులు రాత్రి 12గంటల 30నిమిషాల వరకు సోదాలు నిర్వహించారు
కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.