Home » rs 248 crore prize money
చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అక్టోబర్ 24 న ప్రైజ్మనీని రాబట్టుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారీటీలకు విరాళంగా ఇచ్చాడు. కార్టూన్ వేషంలో వచ్చి డబ్బును తీసుకోవడం విశేషం. ఆ తర్వాత అధికారులు ఆ వ్యక్తిని గ�