-
Home » Rs 264.99 crore
Rs 264.99 crore
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త : రూ.264 కోట్లు విడుదల
October 19, 2019 / 03:58 AM IST
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.