-
Home » Rs 27 crore
Rs 27 crore
అగ్రిగోల్డ్ మరో రూ.27 కోట్ల ఆస్తులు స్వాధీనం
October 18, 2019 / 04:06 AM IST
అధిక వడ్డీలు, ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి భారీగా దండుకుని మోసాలకు పాల్పడిన పలు సంస్థల ఆస్తులను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా దాని అనుబంధ సంస్థలు, హీరా గ్రూపు కంపెనీలు, సోనాల్ భూమి నిర్మాణ అండ