Home » Rs 3 lakh
శివకాశి బ్లాస్ట్లో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కోతి చేష్టలని మన పెద్దలు ఊరికే అనలే. ఉన్న చోట ఉండవు.. ఎక్కడ ఉన్నా చిందర వందర గందరగోళమే సృష్టిస్తాయి.
ఒక్క చెర్రీ పండు రేటు రూ.20,000 అంటే నమ్మశక్యంగా ఉండదు.కానీ ఇది నిజమే. 15 చెర్రీ పళ్లు ఉన్న బాక్సు రూ.3లక్షలకు అమ్ముడైంది. అంటే ఒక్క చెర్రీ పండూ రూ.20వేలు ధర పలికింది.
మాస్క్ పెట్టుకోనందుకు రూ. 500 జరిమాన వేయడంతో కరెంటు బిల్లులు కట్టలేదని ఓ లైన్ మెన్ పీఎస్ కు కరెంటు కట్ చేసిన ఘటన గుర్తుండే ఉంటుంది కదా…సేమ్ ఇలాగే చేశాడు మరో లైన్ మెన్. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్న టైం వచ్చేసింది. కరె�