Home » Rs.30 lakh exgratia
వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేంద