-
Home » Rs 300 crore money
Rs 300 crore money
Chicken Bettings : తొలి రోజు జోరుగా కోడి పందాలు.. రూ.300 కోట్లకు పైగా చేతులు మారిన డబ్బు
January 15, 2022 / 11:56 AM IST
ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12వేలకు పైగా పందెం కోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాస్త తక్కువగా పందాలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జోరుగా సాగాయి.