Home » Rs 300 crore money
ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12వేలకు పైగా పందెం కోళ్లు మృతి చెందాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాస్త తక్కువగా పందాలు జరిగినా ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం జోరుగా సాగాయి.