Home » Rs 4 crore Loss
భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు.