Home » Rs 400 crore
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించబోతుంది. ప్రతి ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించింది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. ఈ వారం రావాల్సిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడినా.. మేము వస్తామంటూ రాధేశ్యామ్ రిలీజ్..
ఒక్క దక్షణాది బాషల సినిమాలే కాదు బాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం కరోనా వైరస్ దెబ్బకి విధించిన లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేని ఈ పరిశ్రమలో..
అయోధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్స్టేషన్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది.