Home » Rs 40000
ఫేస్ బుక్ లో ఉన్న ఓ ప్రకటన చూసి లోన్ కోసం ఫోన్ చేయడంతో 4 లక్షలు ఇస్తామని రాజేశ్వరిని సైబర్ మోసగాడు నమ్మించాడు. ఫొటో, ఆధార్ కార్డు పంపడంతో పాటు జీఎస్టీ కింద 40,000 చెల్లించాలని సైబర్ నేరగాడు సూచించాడు.