rs 40kg

    రూ.40కే కిలో ఉల్లిగడ్డ : తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

    November 26, 2019 / 03:55 PM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిగడ్డ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్‌శాఖ వ్యాపారుల నుంచి సేకరించి ప్రజలకు విక్రయించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాలతో వ్యాపార�

10TV Telugu News