Home » Rs 45
ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.
సిద్దిపేటలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు రూ.45 వేల జరిమానా విధించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్ రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) స్థానిక కొత్త బస్టాండ్, శివమ్స్ గార్డెన్