Home » Rs 5 breakfast scheme
Hyderabad : హైదరాబాద్లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీంను ప్రారంభిస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బేక్ ఫాస్ట్ అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.