Home » Rs 5 lakh exgratia
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.