Home » Rs. 5 lakhs
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన యల్.జయచంద్రనాయుడు వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే.. ఖాళీ సమయంలో కోళ్ల పెంపకం చేపడుతున్నారు.
విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�