Home » Rs 50 lakh
తమకు పెళ్లికి పిలిచి వదిలేసి బారాత్ కు వెళ్లిపోయాడని వరుడిపై అతని స్నేహితులు రూ.50 లక్షలు పరువునష్టం దావా వేశారు.
రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
Liquor mafia kills police constable : ఉత్తరప్రదేశ్లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది. కస్గంజ్ జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడింది. గ్యాంగ్స్టర్స్ చేసిన దాడిలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. కస్గంజ్ జిల్లాలోని కల్తీసారాపై ప�
cm jagan Financial assistance : వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ