-
Home » Rs.6.71 crores scam
Rs.6.71 crores scam
మచిలీపట్నం సెంట్రల్బ్యాంక్లోరూ.6.71 కోట్ల కుంభకోణం..గోల్డ్లోన్స్లో చీటింగ్
March 11, 2020 / 05:13 AM IST
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్లో బంగారం విషయంలో మొత్తం రూ.6.71 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. గత కొంతకాలంలో గోల్డ్ లోన్స్ మంజూరు చేసే విషయంలో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం చూపించినట్లుగా విచారణలో తేలింది. �