Rs. 70 Lakh

    Maharashtra : తిరగబడ్డ ఎలక్ట్రానిక్ వస్తువుల కంటైనర్..లూటీ చేసిన జనాలు

    June 16, 2021 / 11:34 AM IST

    మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి తిరగబడిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ట్రక్ వద్దకు భారీగా తరలి వచ్చి..అందిన కాడికి ఎలక్ట్రానిక్ వస్తువులను లూటీ చేసుకుపోయారు. ఎవరికి దొరిక

10TV Telugu News