Home » Rs.8 Lakhs
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.
ప్రముఖ ఫ్రాన్స్ చిత్రకారుడు పికాసో (పాబ్లో పికాసో) మళ్లీ పుట్టాడా..అనిపించేలా పెయింటింగ్ వేస్తున్నాడు ఏడు సంవత్సరాల పిల్లాడు. జర్మనికిం చెందిన ఏడేళ్ల బాలుడు మిఖాయిల్ అకర్ గీసిన పెయింటింగ్ రూ. 8.51 లక్షలకు అమ్ముడుపోయింది. మిఖాయిల్ అకర్ వ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 10 జిల్లాలు ఉన్నాయని, క్రమేపి వాటిని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1,036 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లు ఉన్నాయి. గ్రామాల అభివృధ్దికి నిధుల కొరత రానీయకుండా కృషి చేస్తున్నట్ల�