Home » Rs 90 lakh in two bags
కర్నూలు చెక్ పోస్టు దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ లో 90 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. కర్ణాటకకు చెందిన సృజన్, మధు చిక్బల్లాపూర్ నగదును త�