Rs 90 lakh in two bags

    Kurnool : రెండు బ్యాగుల్లో రూ.90 లక్షలు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు?

    August 1, 2021 / 04:39 PM IST

    కర్నూలు చెక్ పోస్టు దగ్గర భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ ట్రావెల్స్ లో 90 లక్షల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. కర్ణాటకకు చెందిన సృజన్, మధు చిక్బల్లాపూర్ నగదును త�

10TV Telugu News