-
Home » Rs2.5 crore
Rs2.5 crore
Medaram Jatara : మేడారం జాతరకు రూ.2.5 కోట్ల నిధులు ప్రకటించిన కేంద్రం
February 13, 2022 / 06:05 PM IST
తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివసించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది. అతిపెద్ద జాతరకు అంతా సిద్ధమౌతోంది.