Home » RT PCR tests
ఐపీఎల్ లీగ్లో మిగతా మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెటర్లు యూఏఈకి బయల్దేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుబాయ్ చేరుకున్నారు.
ప్రధాన డ్రగ్ కంపెనీ సిప్లా.. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ ViraGenను లాంచే చేసేందుకు రెడీ అయింది. ఇండియాలో ఆర్టీపీసీఆర్ కిట్ విరాజెన్ ను యూబయో టెక్నాలజీ...
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 533జిల్లాల్లో 10శాతం పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని 700కుపైగా జిల్లాల్లో 533 మందిలో 10 శాతానికి పైగా టెస్ట్ పాజిటివిటీ రే�
సంపన్న భారతీయుల్లో చాలామంది కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా వారికి తెలియకుండానే ఇతరులకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. సామాజిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధనలను ఖాతరు చేయలేదు.
కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
కోవిడ్ -19 రెండవ వేవ్ 100 రోజుల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేసే వరకు, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ఇలాంటి కరోనా వేవ్ లు పుట్టుకుస్తూనే ఉంటాయని ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
RT-PCR tests price Reduce : తెలంగాణలో కరోనా నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ధరలను సర్కారు భారీగా తగ్గించింది. ఇక నుంచి ఆ టెస్టుకు ప్రైవేటు ల్యాబ్లు 850 వసూలు చేయాలని ఆదేశించింది. ఇంటివద్దే పరీక్ష నిర్వహిస్తే 1200 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేస�
Schools and Temples reopening after diwali : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడ్డ స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి తర్వాతే పాఠశాలలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే �