-
Home » RT PCR tests
RT PCR tests
IPL 2021 : ఐపీఎల్ ఆడేందుకు దుబాయ్ చేరుకున్న సిరాజ్, కోహ్లి
September 12, 2021 / 03:33 PM ISTఐపీఎల్ లీగ్లో మిగతా మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెటర్లు యూఏఈకి బయల్దేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుబాయ్ చేరుకున్నారు.
Cipla ViraGen: సిప్లా నుంచి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్
May 20, 2021 / 06:41 PM ISTప్రధాన డ్రగ్ కంపెనీ సిప్లా.. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ ViraGenను లాంచే చేసేందుకు రెడీ అయింది. ఇండియాలో ఆర్టీపీసీఆర్ కిట్ విరాజెన్ ను యూబయో టెక్నాలజీ...
India Covid Positivity : భారత్లో కరోనా విజృంభణ : 533 జిల్లాల్లో 10శాతానికిపైగా పాజిటివి రేటు
May 12, 2021 / 11:29 AM ISTభారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 533జిల్లాల్లో 10శాతం పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని 700కుపైగా జిల్లాల్లో 533 మందిలో 10 శాతానికి పైగా…
Covid Superspreaders : డబ్బున్న భారతీయులు కోవిడ్ సూపర్ స్ప్రెడర్లుగా ఎలా మారుతున్నారంటే?
April 26, 2021 / 01:55 PM ISTసంపన్న భారతీయుల్లో చాలామంది కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా వారికి తెలియకుండానే ఇతరులకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. సామాజిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధనలను ఖాతరు చేయలేదు.
Telangana High Court : లాక్ డౌన్ లేదా కర్ఫ్యూపై..నిర్ణయం తీసుకోండి..48 గంటల డెడ్ లైన్, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
April 19, 2021 / 05:49 PM ISTకరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
Covid-19 Second Wave : కరోనా సెకండ్ వేవ్ తీవ్రత 100 రోజులు ఉంటుందట..
April 18, 2021 / 07:48 AM ISTకోవిడ్ -19 రెండవ వేవ్ 100 రోజుల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు వేసే వరకు, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు ఇలాంటి కరోనా వేవ్…
తెలంగాణలో తగ్గిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ధర
November 19, 2020 / 10:43 AM ISTRT-PCR tests price Reduce : తెలంగాణలో కరోనా నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ధరలను సర్కారు భారీగా తగ్గించింది. ఇక నుంచి ఆ టెస్టుకు ప్రైవేటు ల్యాబ్లు 850 వసూలు చేయాలని ఆదేశించింది.…
దీపావళి తర్వాతే తెరుచుకోనున్న స్కూళ్లు
November 8, 2020 / 04:39 PM ISTSchools and Temples reopening after diwali : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడ్డ స్కూళ్లు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలన్నీ త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ దీపావళి తర్వాతే పాఠశాలలను ప్రారంభించనున్నట్టు…