Home » ruchira kamboj
అధికారిక ట్విట్టర్ ఖాతాను 50,000 ఫాలోవర్లు ఉండగా, అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 29,000, అధికారిక ఫేస్బుక్ ఖాతాకు 15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడు ఖాతాల్లో కలిసి సుమారు 1,000 వరకు చేసి ఉంటారు
ఐక్యరాజ్య సమితిలో భారతదేశ రాయబారిగా రుచిరా కాంబోజ్ బాధ్యతలు స్వీకరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్కు తన ఆధారాలను సమర్పించారు. ఈ విషయాన్ని రుచికా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం రుచిర భూటాన్లో భారత దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. ఆమె 1987 ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం ఐరాసలో టి.ఎస్.తిరుమూర్తి భారత ప్రతినిధిగా కొనసాగుతున్నారు.