Home » Rudravaram
Corona positive for 13 ssc students : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నక్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రుద్రవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. పదవ తరగతి చదువుతున్న 30 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు
ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణిని పూడిస్తే
సూసైడ్ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ కధ సుఖాంతమైంది. ఆయన బనగాన పల్లి లోని బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అక్కడినుంచి ఆళ్ళగడ్డకు తరలించారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహ�