Home » Russia
తాజాగా యుక్రెయిన్లోని పశ్చిమ నగరమైన సొలెడార్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే, రష్యా ప్రకటనను యుక్రెయిన్ ఖండించింది. రష్యా ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే యుక్రెయిన్ మరో ప్రకటన చేసింది.
ఒక యూఎఫ్ఓ (గ్రహాంతర నౌక)ను రష్యా సైన్యం కూల్చేసిందనే వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రష్యన్ మీడియా కూడా అనేక కథనాల్ని ప్రసారం చేస్తోంది. రష్యన్ మీడియా కథనం ప్రకారం.. రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో, ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెల�
యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Ukraine-Russia Conflict: రష్యా సేనలను ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కొంటోంది. దొనేత్సక్ ప్రాంతంలో ఇవాళ క్షిపణి దాడిలో 400 రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రకటించింది. మకీవ్కాలోని ఓ భవనాన్ని క్షిపణి ధ్వంసం చేసిందని, అందులోని ఉన్న రష్యా సైనికులు మృతి చెందా
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. రష్యా నుంచి మొత్తం 69 క్షిపణులు దూసుకువచ్చాయని వాటిలో 54 క్షిపణులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది.
జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యురోపియన్ యూనియన్ ఇటీవల రష్యా చమురు దిగుమతుల విషయంలో ప్రైస్ క్యాప్ నిర్ణయించాయి. అంటే బ్యారెల్ చమురుకు 60 డాలర్ల గరిష్ట ధరను నిర్ణయించాయి.
రష్యాలో ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్ ను కూల్చి వేసిందన్నారు.
రష్యా భూభాగాల్లోని ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాము పోరాడుతున్నది రష్యా ప్రజలను ఏకం చేయడానికేనని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ పై రష�
రష్యాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సైబిరియా ప్రాంతం కెమెరోవో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు.