Home » Russia
రష్యా అద్భుతమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సముద్ర అలలపై తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని(న్యూ క్లియర్ పవర్ ప్లాంట్) ప్రారంభించనుంది. అలస్కా నుంచి బెరింగ్ సముద్రం మీదుగా గమ్యస్థానానికి చేరుకుంది. రష్య
డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పేరు కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు. రష్యా టూర్ లో తనకు ఎదురైన అనుభవాన్ని
భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా,వ్లాదివోత్సక్ లో జరిగే 5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిధిగా రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోవ్లాదివోత్స�
భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం(సెప్టెంబర్-3,2019)రష్యా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై రష్యా అధ్యక్షుడు పుతిన్,నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కాగా పుతిన్ �
ఇప్పటికి ఎన్నోసార్లు ఐసీస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఐసీస్ ఎప్పుడూ దృవీకరించలేదు. లేటెస్ట్ గా బాగ్దాదీ బతికే ఉన్నాడు అనే వాదనలకు బలం చేకూరుస్తూ.. ఓ వీడియో విడుదల చేసింది ఐసీస్. బాగ్
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమావేశమయ్యారు.రష్యాలోని వ్లాడివోస్టోక్ సిటీలో గురువారం(ఏప్రిల్-25,2019)వీరిద్దరూ సమావేశమయ్యారు.పుతిన్,కిమ్ సమావేశమవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొరియా న్యూక్లియర�
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ప్రత్యేక రైలులో రష్యా బయల్దేరారు.బుధవారం(ఏప్రిల్-24,2019)ప్రభుత్వ,మిలటరీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలులో రష్యాకి బయల్దేరి వెళ్లినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ �
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక�
రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత గగనతలంలో ఎగురుతాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించిన ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించ�
చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుస