Home » rytu bharosa money
రైతుల బ్యాంకు అకౌంట్లలోకి మే 13న రైతు భరోసా నగదు జమ చేస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతుల అకౌంట్లలో 4,050 కోట్ల రూపాయలు జము చేయనున్నట్లు పేర్కొన్నారు.