Sabarimala News

    Kerala : అయ్పప్ప భక్తులకు సూచనలు..తప్పకుండా పాటించాలి

    October 17, 2021 / 06:12 PM IST

    కొండచరియలు విరిగిపడడం, వరద ప్రవాహం పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు జాగ్రత్తగా ఉండాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది.

    రోజుకు 25 వేల మందికే అయ్యప్ప దర్శనం

    October 8, 2021 / 11:20 AM IST

    రోజుకు 25 వేల మందికే అయ్యప్ప దర్శనం

    స్వామియే శ ‘రణం’ – సుప్రీం తీర్పును గౌరవిస్తాం – పినరయి

    January 3, 2019 / 06:04 AM IST

    తిరువనంతపురం : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని…కేరళలో గొడవల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హస్తం ఉందని…అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులను అడ్డుకోవడం సరికాదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు అయ్ప�

    నివురుగప్పిన నిప్పులా కేరళ : స్తంభించిన జనజీవనం

    January 3, 2019 / 05:22 AM IST

    పండళంలో బీజేపీ కార్యకర్త మృతి.  ఎక్కడా తెరుచుకోని దుకాణ సముదాయాలు. త్రిశూర్‌లో బస్సులపై రాళ్ల దాడి. దాదాపు 60 బస్సులపై దాడి. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు. ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు.  అన్ని పరీక్షలను వాయిదా వేసిన కేరళ

    కేరళలో ఫుల్ టెన్షన్ : కొనసాగుతున్న కేరళ బంద్

    January 3, 2019 / 04:01 AM IST

    తిరువనంతపురం : కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ రాయి ఎక్కడి నుండి పడుతుందో…ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొంతమంది హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. శబరిమల ఆ

    హైటెన్షన్ : ఆలయంలోకి వెళ్లిన మహిళల ఇళ్లపై దాడి

    January 2, 2019 / 08:04 AM IST

    తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళల నివాసాలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా కేరళ మంత్రిపైనా కూడా దాడికి పాల్పడడం కలకలం

    శబరిమల ఆలయం మూసివేత : మహిళల ప్రవేశంతో శుద్ధి

    January 2, 2019 / 06:06 AM IST

    శబరిమల ఆలయం మైల పడిందా ? మహిళలు అయ్యప్పను దర్శించుకోవడంతో అయ్యప్ప పవిత్రతను ప్రశ్నిస్తుందా.. ఆలయ పూజారుల వైఖరి ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది.

    శబరిమల ఆలయంలో మహిళల పూజలు

    January 2, 2019 / 04:45 AM IST

    కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. నల్లదుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. గత ఐదారు నెలలుగా కేరళలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలు ఆలయ ప్రవేశం చేయవచ్చు..లింగ వివక్ష చూపొద్దంటూ సుప్�

10TV Telugu News