Home » sadhus
Sadhus Died: ఇద్దరు సాధువులు ఆశ్రమంలోనే చాయ్ తాగి చనిపోయారు. మూడో వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని హాస్పిటల్లో చేర్చించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. గులాబ్ సింగ్, శ్యాం సుందర్ అనే ఇద్దరి శవాలకు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. చనిపోయిన వారిద్దరిల
దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ మహారాష్ట్రలోని పాలిఘర్లో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని కొందరు మూకదాడి చేసి చంపడం కలకలం రేపుతోంది. ఈ నెల 16న సాధువులు తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఓ వాహనంలో వెళ్తున్నారు. దారిలో దాదాపు 110 మంది వా