safe in Chennai

    విశాఖలో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్ష్యం!!

    February 18, 2020 / 10:32 AM IST

    విశాఖపట్నం ద్వారకా నగర్ లో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. తాము చెన్నైలో ఉన్నామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చెన్నై వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు పయనమయ్యారు.  వివరాల్లోకి వెళితే..ద్వారకానగర్‌ల�

10TV Telugu News