Sahasra Chandi Yagam

    యాగవల్లిగా ఎర్రవల్లి : 4వ రోజు సహస్ర మహా చండీయాగం

    January 24, 2019 / 11:36 AM IST

    సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయక్షేత్రం ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేదఘోషతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా భక్తి భావం వెదజల్లుతోంది. కేసీఆర్ చేపట్టిన సహస్ర చండీయాగం 4 రోజుకు చేరుకుంది. జనవరి 24వ తేదీ గురువారం ఎర్రని వస్త�

10TV Telugu News