Home » Sai Dharam Tej
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మరో మూవీతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఈసారి..
ప్రజాగాయకుడు గద్దర్ మరణవార్త తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు గద్దర్ మరణం పై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. సినిమాను విజయవంతం చేసినందుకు గాను ఇటీవల చిత్ర బృందం బ్రో విజయ యాత్ర చేసింది.
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా పై పిర్యాదు చేయడానికి ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఆగష్టు 2 సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
బ్రో కలెక్షన్స్, బడ్జెట్, రెమ్యునరేషన్.. ఇలా వీటన్నిటి గురించి మాట్లాడి నిర్మాతకు పెద్ద లాస్, పవన్ సినిమాలకు కలెక్షన్స్ రావట్లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.
బ్రో మూవీ 100 కోట్ల మార్క్ దాటేసి బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈవెంట్ లో సాయి ధరమ్ స్టైలిష్ లుక్ లో వావ్ అనిపించాడు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ ఇంతటి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ చెప్పేందుకు మూవీ టీం.. బ్రో విజయ యాత్ర మొదలు పెట్టబోతోంది.
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే బ్రో కలెక్షన్స్ అదరగొట్టేశాయి. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింద
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి మరింత హైప్ వచ్చి మరిన్ని కలెక్షన్స్ పెరిగాయి. రెండో రోజు కూడా ఇదే జోరు కంటిన్యూ చేసింది బ్రో సినిమా.
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదరగొట్టేసారు బ్రో సినిమాకు. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ కెరీర్ హైయెస్ట్ కల