Home » Sai pallavi
మొన్నటి వరకు కరోనా మహమ్మారి దెబ్బకి చాలా సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వగైరా వగైరా అన్ని పనులు పూర్తయినా విడుదల విషయంలో మాత్రం సందిగ్ధంలో ఉంటూ వచ్చాయి. అయితే, కరోనా
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి చేసే సినిమాలు చాలా సెలెక్టివ్గా ఉండటంతో, ఆయన ఎంచుకునే కథలు కూడా బాగుంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. ఇక ఈ హీరో నటించిన....
టాలీవుడ్ స్టార్స్ పొగిడేస్తున్నారు.. ఫ్యాన్ ఫాలోయింగ్ హై రేంజ్ లో ఉంది.. లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయింది. అయినా సరే సాయిపల్లని చేతిలో ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క..
యంగ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి సిరీస్ తరువాత విలక్షణమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటూ ఉన్నాడు.
నార్త్ హీరోయిన్లు టైమ్ వేస్ట్ చెయ్యకుండా పెళ్లి, కెరీర్ ని కరెక్ట్ టైమ్ లో ఎంజాయ్ చేస్తుంటే.. సౌత్ హీరోయిన్లు మాత్రం.. పెళ్లికి టైమ్ తో పనేంటి..? ఎప్పుడు కావాలంటే అప్పుడు..
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుకుమార్, సాయిపల్లవి, కీర్తి సురేష్ ముఖ్య అతిధులుగా రాగా గ్రాండ్గా జరిగింది.
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈవెంట్ లో కీర్తి సురేష్ తో కలిసి సాయిపల్లవి ముఖ్య అతిధిగా మెరిసింది.
మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మిగతా హీరోయిన్స్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉండే పాత్రల్ని..
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా ఇద్దరు హీరోయిన్స్ ని పిలవడం విశేషం. సాధారణంగా సినిమా ఈవెంట్స్ కి చీఫ్ గెస్టులుగా.....
తాజాగా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ ఆ సంఘటన గురించి మాట్లాడింది. ఎప్పుడన్నా సినిమా విషయంలో ట్రోలింగ్ కి గురయ్యారా అని అడుగగా శృతి హాసన్ మాట్లాడుతూ..............