Home » Saidharam Tej Accident
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిందని నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్ళాం. నాలుగు రోజులైనా డాక్టర్స్ ఏం చెప్పలేం అన్నారు. చాలా బాధ అనిపించింది. సాయిధరమ్ తేజ్ చావు దాకా వెళ్ళొచ�
తాజాగా ఈ మెగా మేనల్లుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. దీపావళి సందర్భంగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు మెగా హీరోలంతా కలిసి సాయి ధరమ్ తేజ్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదంలో గాయపడ్డ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. 2021, సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.