Home » Sakireddy Varshini
మేడ్చల్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. హైదరాబాద్ లో అదృశ్యం అయిన సాకిరెడ్డి వర్షిణి ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. ఆమె ముంబై ఎందుకు వెళ్లిందో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.