Home » Sakshee Malikkh
రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.