Home » SALIL PAREKH
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లకు చేరింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ లెక్కల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో రూ.49.68కోట్లుగా ఉండేది.
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదురుతోంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసి�
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం