SALIL PAREKH

    Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు

    May 26, 2022 / 03:21 PM IST

    ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లకు చేరింది. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లెక్కల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో రూ.49.68కోట్లుగా ఉండేది.

    ఇన్ఫోసిస్ సీఈవోపై మరోసారి తీవ్ర ఆరోపణలు

    November 12, 2019 / 05:22 AM IST

    దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదురుతోంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసి�

    ఇన్ఫోసిస్ లో అనైతిక చర్యలు…CEO,CFOలపై తీవ్ర ఆరోపణలు

    October 21, 2019 / 09:31 AM IST

    దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం

10TV Telugu News