Home » salons
రజకుల లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ జనరల్
తెలంగాణ రాష్ట్రంలో సెలూన్లకు, లాండ్రీలకు విద్యుత్ ఉచితంగా ఇవ్వనుండగా.. అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందు
కరోనా లాక్ డౌన్ నుంచి కేంద్రం కొన్ని వ్యాపార సంస్ధలకు నేటి నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్