Home » Samastha Kerala Jem-iyyathul Ulama
ముస్లిం విద్యార్థినిని వేదికపైకి పిలిచి ముస్లిం మతపెద్ద అవమాన పరిచిన ఘటన ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థినిని స్టేజిపై అవమాన పరచడం పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు