Home » Same Day
శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఒకే రోజు ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 24 గంటల వ్యధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఏడాది క్రితం ఇదే రోజు.. 2020లో ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్డౌన్ మంత్రం జపించాయి. భారత్లోనూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే కేంద్రప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసింది. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్య�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో రాజకీయాల జోరు.. హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు జరగగా.. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలు జరగవలసిన పరిస్థితి ఉండగా.. కృష్ణా జిల్లాలో ఓ అభ్యర్థి ఓకే రోజు సర్పంచ్గాను.. త�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో ఈ రోజు (అక్టోబర్ 10, 2019)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారిని అక్కడి స్థాని�