Home » Sampradaya Bhojanam
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం అన్నమయ్య భవన్ లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు.