Home » Samyukta Kisan Morcha
రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గించాలి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు, 2022ను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎమ్తో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని
మూడు నల్ల చట్టాల రద్దు కోసం రైతుల ఆందోళన కాదని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల చట్టబద్ధమైన హామీ లభించాలని డిమాండ్ చేసింది.
భారత్ బంద్ కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 300 రోజులుగా రైతు ఉద్యమం కొనసాగుతోంది.
వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు జరుపుతున్న ఆందోళన.. సెప్టెంబర్ 25తో పది నెలలు పూర్తి కావొస్తుంది.
నాటి ప్రధాని ఇందిరగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజే కేంద్రానికి షాకిచ్చేలా రైతులు ఉక్కుపిడికిలి బిగించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 26న రైతులు దేశవ్యాప్తంగా �
రైతులు, కార్మికులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా �