Home » Sanjeev Kumar
తాను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరి అనుమతులు తీసుకుని రాలేదని, ఇప్పుడు వైసీపీని వీడేటప్పుడు కూడా ఎవరి అనుమతులు తనకు అవసరం లేదని అన్నారు.
పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచే తండ్రీ, ఒక్కగానొక్క కొడుకు మధ్య శత్రుత్వం మొదలైంది. కొడుకును దారిలో పెట్టేందుకు తండ్రి తన స్నేహితుడు అమిత్తో కలిసి కుట్ర పన్నాడు
న్యాయవ్యవస్థపై కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో బీసీలు ఆరు నుంచి ఏడు శాతం వరకే ఉన్నారని చెప్పారు. బీసీలు తక్కువగా ఉండటం వల్లే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపించారు.