Home » Sankharavam Yatra
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టిసారించారు.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్న రానున్న ఎన్నికల్లో విజయం మనదే.. రెండు నెలలు ఓపికపట్టండి.. మనం అధికారంలోకి రాగానే ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ అన్నారు.
లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర.. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశలో 11రోజులపాటు 31 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.