Home » saroornagar murder
సరూర్నగర్లో పరువు హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దళితులపై దాడులు, హత్యలు జరుగుతున్న తెరాస ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ..
సరూర్నగర్లో జరిగిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అసద్ పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలనుద్దేశించి...