Home » satna district
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు....
ఆ బాలిక శరీరం అంతా పంటిగాట్లు కనపడ్డాయి. పదునైన ఓ వస్తువుతోనూ ఆమె ప్రైవేట్ భాగాలపై దాడి జరిగింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.
MP bride rode to grooms residence on horse : పెళ్లి ఊరేగింపుల్లో వరుడు గుర్రంపై ఊరేగుతూ వధువు ఇంటికి రావటం జరుగుతుంటుంది. కానీ మధ్యప్రదేశ్ లో సీన్ రివర్స్ అయ్యింది. వధువే గుర్రంపై దర్జాగా స్వారీ చేస్తూ వరుడి ఇంటికి వచ్చింది. ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించ�