Home » satyagraha
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ..ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ “నేషనల్ డే”కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో కలిసి మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య జరిగి డిసెంబర్ 27వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కేసు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే..ఈసారి మాత్రం సత్యాగ్రహం చేయాలని డిసైడ
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్ఘాట్ ప్రాంతంలో నిర్వహించిన సత్యాగ్రహ ధర్నా కార్యక్రమంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై మాట్లాడనున్నారు. దేశంలోని స్టూడెంట్స్, యువతకు ట్విట్టర్ ద్వారా ఉద్దేశాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ�
బీజేపీ బెంగాల్ని టార్చర్ చేస్తోందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. కేవలం తాను బ్రిగేడ్ ర్యాలీ నిర్వహించిన కారణంగానే బీజేపీ నేతలు బలవంతంగా బెంగాల్ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం నిర్వీర�