Home » Satyambabu
ఈ కేసులో తాను నిర్దోషినని హైకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులు వచ్చి తనను పూర్తిస్థాయిలో విచారించారని వెల్లడించారు.
ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాపై అత్యాచారం, హత్య జరిగి డిసెంబర్ 27వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కేసు కొనసాగుతూనే ఉంది. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే..ఈసారి మాత్రం సత్యాగ్రహం చేయాలని డిసైడ
హై కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా మర్డర్ కేసును సీబీఐ అధికారులు తిరిగి విచారిస్తున్నారు.