Satyavedu PS

    చిత్తూరులో సర్వే రగడ : పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి ఆందోళన

    February 25, 2019 / 05:18 AM IST

    ఏపీ రాష్ట్రంలో సర్వేల రగడ కొనసాగుతోంది. తమ పార్టీకి చెందిన ఓట్లర్లను, సానుభూతి పరుల ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో సర్వేకు వచ్చిన వారిని నేతలు అడ్డ�

10TV Telugu News